1894 - వికీపీడియా
1894 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 10: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. (మ.1972)
- ఫిబ్రవరి 7: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, కవిభూషఊడుగా సుపరిచితుడు. (మ.1962)
- ఫిబ్రవరి 21: శాంతిస్వరూప్ భట్నగర్, శాస్త్రవేత్త
- ఏప్రిల్ 7: గడియారం వేంకట శేషశాస్త్రి, రచయిత, అనువాదకులు
- మే 19: గుడిపాటి వెంకట చలం, తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. (మ. 1979)
- ఆగష్టు 10: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (మ.1980)
- సెప్టెంబరు 21: బేవినహళ్ళి కరణము కృష్ణరావు, సంస్కృత పండితుడు, కవి.
- అక్టోబరు 1: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977)
- అక్టోబరు 22: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధులు, సంపాదకులు.
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/Bankimchandra_Chattapadhay.jpg/150px-Bankimchandra_Chattapadhay.jpg)
- జనవరి 1: హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857)
- ఏప్రిల్ 8: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838)